ఒమన్ లో రికార్డ్ స్థాయిలో కోవిడ్ మృతులు
- June 28, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. తగ్గినట్టే తగ్గి తీవ్రత పెంచింది. గడిచిన 72 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడి గత మూడు రోజుల్లో మొత్తం 119 మంది మృత్యువాత పడినట్లు తెలిపింది. ఇదిలాఉంటే..ఈ మూడు రోజుల్లోనే ఒమన్ వ్యాప్తంగా 5,517 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









