వ్యాక్సినేషన్లో భారత్ మరో రికార్డ్…
- June 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు.జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్ను అందిస్తున్నారు.రోజుకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ను అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ను ప్రారంభించారు.మొదట్లో మందకోడిగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజులుగా వేగంగా అమలు చేస్తున్నారు.
అయితే, వ్యాక్సినేషన్ విషయంలో భారత్ మరో కొత్త రికార్డ్ ను సాధించింది.ప్రపంచంలో అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించిన దేశంగా భారత్ అవతరించింది.భారత్లో ఇప్పటి వరకు 32,36,63,297 మందికి వ్యాక్సిన్ను అందించారు.అమెరికాలో 32,33,27,328 మందికి వ్యాక్సిన్ అందించారు.భారత్, అమెరికా తరువాత ఇంగ్లాండ్,జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







