పోలీసుల ఎన్ కౌంటర్లో హంతకుడు హతం
- June 29, 2021
కువైట్: డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అబ్దులాజీజ్ అల్-రషెదిని హత్య కేసులో నిందితుడైన హంతకుడు ఎన్ కౌంటర్లో మృతి చెందాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతనికి బులెట్ గాయాలు కాగా..అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. గాయాలతో అతను మృతి చెందినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని పౌర సంబంధాల అధికారులు వెల్లడించారు. అల్ వఫ్రా ప్రాంతంలో ఓ వ్యక్తి తన తల్లిని కత్తితో పొడిచి చంపినట్లు ఫోన్ రావటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, అక్కడే నిందితుడ్ని గుర్తించామన్నారు. ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో హంతకుడు మృతి చెందినట్లు వివరించారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









