నేషనల్ పార్కుల్లో చెత్త డంపింగ్: 2,000 సౌదీ రియాల్స్ జరిమానా
- June 30, 2021
రియాద్: నేషనల్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వెజిటేషన్ కవర్ మరియు కంబాటింగ్ డిజర్టిఫికేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, అడవులు మరియు నేషనల్ పార్కుల్లో ఎవరైతే వెజిటేషన్ పట్ల హాని కలిగించేలా వ్యవహరిస్తారో, వారిపై జరిమానాలు విధించినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్కుల్లో వేస్టేజీ డంపింగ్ చేసేవారికి 2,000 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా నిప్పుని రాజేస్తే 3,000 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తారు. పార్కులకు సంబంధించిన నిర్మాణాల ధ్వంసానికి పాల్పడినా, ఫెన్సింగ్ పాడు చేసినా, 3,000 సౌదీ రియాల్స్ జరిమానా తప్పదు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







