కమర్షియల్ విజిట్ నుంచి వర్క్ పర్మిట్లకు మార్పు
- June 30, 2021
కువైట్: కార్మికుల లభ్యత సమస్యను అధిగమించేందుకోసం కమర్షియల్ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చేందుకు షాప్ ఓనర్లు, కమర్షియల్ కంపెనీల విజ్నప్తిని కరోనా ఎమర్జన్సీ కమిటీ ఆమోదించింది. దేశం విడిచి వెళ్ళి, తిరిగి కొత్త వీసాలతో కార్మికులు వచ్చే అవసరం లేకుండా ఈ వెసులుబాటు కల్పించనున్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం)కి ఈ మేరకు లేఖను అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ - అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ ఎఫైర్స్ పంపడం జరిగింది. కొద్ది రోజుల్లోనే పీఎఎం ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించబోతోంది.
తాజా వార్తలు
- NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మయామి ఓపెన్ విజేతగా జానిక్ సినర్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- మార్కెట్ స్టెబిలిటీ కోసం సీపీఏ ముమ్మర ప్రయత్నాలు..!!









