కమర్షియల్ విజిట్ నుంచి వర్క్ పర్మిట్లకు మార్పు
- June 30, 2021
కువైట్: కార్మికుల లభ్యత సమస్యను అధిగమించేందుకోసం కమర్షియల్ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చేందుకు షాప్ ఓనర్లు, కమర్షియల్ కంపెనీల విజ్నప్తిని కరోనా ఎమర్జన్సీ కమిటీ ఆమోదించింది. దేశం విడిచి వెళ్ళి, తిరిగి కొత్త వీసాలతో కార్మికులు వచ్చే అవసరం లేకుండా ఈ వెసులుబాటు కల్పించనున్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం)కి ఈ మేరకు లేఖను అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ - అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ ఎఫైర్స్ పంపడం జరిగింది. కొద్ది రోజుల్లోనే పీఎఎం ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించబోతోంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







