సబ్సిడీ కోతపై డెసిషన్ టైమ్
- June 03, 2015
జాతీయ అసెంబ్లీకి సబ్సిడీల కోతపై సమర్పించాల్సిన బ్లూ ప్రింట్ రెడీ చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఆర్థిక మంత్రి షేక్ అహ్మద్ బిన్ మొహ్మద్ అల్ ఖలీఫా, ఎంపీలకు చెబుతూ పార్లమెంట్ మరియు షురా కౌన్సిల్ మెంబర్స్ రివ్యూ చేయడానికి పరిమితమైన సమయాన్ని కేటాయించామన్నారు. నిర్ణయం తీసుకోబడిరది. దీనిపై చర్చల పేరుతో సాగతీతను ఇష్టపడటం లేదు. ఆదాయానికీ, ఖర్చులకీ వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. దాంతో నిర్ణయం వీలైనంత వేగంగా తీసుకోవాల్సి ఉందన్నారాయన. ఎంపీలు మాత్రం సబ్సిడీల కోతకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే తీసుకోబడిన నిర్ణయం ప్రకారం ఆగస్ట్ 1 నుంచి మీట్పై సబ్సిడీల్లో కోత విధించనున్నారు. కొన్ని సేవలపై ఫీజుల్నీ పెంచనున్నారు. తదుపరి చర్యలో భాగంగా పవర్, వాటర్ సబ్సిడీల్లోనూ కోత వుంటుంది. ఆయిల్, గ్యాస్లపైనా సబ్సిడీ ఎత్తేయాలనుకుంటోంది ప్రబుత్వం.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







