సబ్సిడీ కోతపై డెసిషన్ టైమ్
- June 03, 2015
జాతీయ అసెంబ్లీకి సబ్సిడీల కోతపై సమర్పించాల్సిన బ్లూ ప్రింట్ రెడీ చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఆర్థిక మంత్రి షేక్ అహ్మద్ బిన్ మొహ్మద్ అల్ ఖలీఫా, ఎంపీలకు చెబుతూ పార్లమెంట్ మరియు షురా కౌన్సిల్ మెంబర్స్ రివ్యూ చేయడానికి పరిమితమైన సమయాన్ని కేటాయించామన్నారు. నిర్ణయం తీసుకోబడిరది. దీనిపై చర్చల పేరుతో సాగతీతను ఇష్టపడటం లేదు. ఆదాయానికీ, ఖర్చులకీ వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. దాంతో నిర్ణయం వీలైనంత వేగంగా తీసుకోవాల్సి ఉందన్నారాయన. ఎంపీలు మాత్రం సబ్సిడీల కోతకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే తీసుకోబడిన నిర్ణయం ప్రకారం ఆగస్ట్ 1 నుంచి మీట్పై సబ్సిడీల్లో కోత విధించనున్నారు. కొన్ని సేవలపై ఫీజుల్నీ పెంచనున్నారు. తదుపరి చర్యలో భాగంగా పవర్, వాటర్ సబ్సిడీల్లోనూ కోత వుంటుంది. ఆయిల్, గ్యాస్లపైనా సబ్సిడీ ఎత్తేయాలనుకుంటోంది ప్రబుత్వం.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







