విశాఖలో డెల్టా ప్లస్ మొదటి కేసు నమోదు..!
- June 30, 2021విశాఖపట్నం: విశాఖలో డెల్టా వేరియంట్ మొదటి కేసు నమోదయ్యింది. మధురవాడ వాంబే కాలనీలోని ఓ మహిళకు డెల్ట్ వేరియంట్ వైరస్ సోకింది.సదరు మహిళ పాజిటివ్ శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్కు వైద్య సిబ్బంది పంపించారు.ఐతే..ల్యాబ్లో టెస్ట్ల అనంతరం డెల్టా వేరియంట్గా నిర్ధారణ అయ్యింది.దీంతో.. ఆ మహిళ ఉంటున్న చుట్టుపక్కల పరిసరాలను శానిటైజేషన్ చేశారు. బారికేడ్లతో వాంబే కాలనీని మూసివేశారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం