నిషేధిత పిల్స్ స్వాధీనం చేసుకున్న కస్టమ్స్
- July 01, 2021
దోహా: కస్టమ్స్ అధికారులు రస్ లఫ్ఫాన్ పోర్టులో పిల్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. 9,600 పిల్స్ మొత్తంగా ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. ఓ ప్రయాణీకుడి లగేజీలో వీటిని కనుగొన్నారు. అక్రమంగా మాదక ద్రవ్యాల్ని స్మగుల్ చేసేవారికి ఎప్పటికప్పుడు సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నప్పటికీ, ఏదో ఒక రూపంలో స్మగ్లింగ్ యత్నాలు జరుగుతూనే వున్నాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









