నిషేధిత పిల్స్ స్వాధీనం చేసుకున్న కస్టమ్స్
- July 01, 2021
దోహా: కస్టమ్స్ అధికారులు రస్ లఫ్ఫాన్ పోర్టులో పిల్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. 9,600 పిల్స్ మొత్తంగా ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. ఓ ప్రయాణీకుడి లగేజీలో వీటిని కనుగొన్నారు. అక్రమంగా మాదక ద్రవ్యాల్ని స్మగుల్ చేసేవారికి ఎప్పటికప్పుడు సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నప్పటికీ, ఏదో ఒక రూపంలో స్మగ్లింగ్ యత్నాలు జరుగుతూనే వున్నాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం