46,000 బహ్రెయినీ దినార్ల మనీ లాండరింగ్: ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- July 01, 2021
మనామా: ఇద్దరు వ్యక్తులకు మనీ లాండరింగ్ కేసులో న్యాయస్థానం జైలు శిక్ష అలాగే జరిమానా విధించింది. నిందితులు 46,000 బహ్రెయినీ దినార్ల మనీ లాండరింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ఓ నిందితుడికి 8,000 బహ్రెయినీ దినార్ల జరిమానా విధించింది న్యాయస్థానం. కాగా, 24,000 బహ్రెయినీ దినార్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకోవాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.రెండో నిందితుడికి కూడా 8,000 దినార్ల జరిమానా విధించింది. ఈ నిందితుడి నుంచి 21,000 బహ్రెయినీ దినార్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది న్యాయస్థానం.డ్రగ్స్ అమ్మకం ద్వారా నిందితులు డబ్బు పోగేసినట్లు విచారణలో తేల్చారు. అలా 48,000 దినార్ల మొత్తాన్ని పోగేశారు నిందితులు.గుర్తు తెలియని ప్రాంతంలో డ్రగ్స్ దాచి, వినియోగదారుల్ని ఆకర్షించి వారికి వాటిని సరఫరా చేసేవారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









