ఎంపిక చేయబడ్డ యాత్రీకులకు టెక్స్ట్ మెసేజ్లు: హజ్ మినిస్ట్రీ
- July 02, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రాహ్ - ఉమ్రా మరియు హజ్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ హిషామ్ సయీద్ మాట్లాడుతూ, ఈ ఏడాది హజ్ యాత్ర కోసం అర్హత పొందిన యాత్రీకుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యిందని చెప్పారు. తొలి ఫేజ్లో 558,000 మంది డొమెస్టిక్ అప్లికెంట్స్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో దరఖాస్తు చేసుకున్నారనీ, వీరిలో 51 శాతం మంది పురుషులు కాగా, 49 శాతం మంది మహిళలని తెలిపారు. పది రోజుల్లో ఈ అభ్యర్థనలను పరిశీలించడం జరిగిందని అన్నారు. అనుభవజ్ఞులైన యువతీ యువకులు ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత పొందిన యాత్రీకులకు టెక్స్ట్ మెసేజ్ వెళుతుందని ఆయన పేర్కొన్నారు. యాత్రీకులు, అవసరమైన అన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారాయన.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!