ఖతార్ నుంచి భారత్ కు ఇండిగో ఫ్లైట్ సర్వీస్
- July 04, 2021
దోహా: ఖతార్ నుంచి ఏడు భారత నగరాలకు విమాన సర్వీసులను నడుపుతున్న ఇండిగో ఎయిర్ లైన్స్ లేటెస్ట్ గా మరో సిటీకి కూడా ఫ్లైట్ సర్వీస్ స్టార్ చేస్తోంది. దోహా నుంచి కోల్ కతాకు వారానికి ఓ విమాన సర్వీసును నడపున్నట్లు ఇండియన్ బడ్జెట్ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది. ప్రతి వారం శుక్రవారం ఉదయం 5.20 గంటలకు కోల్ కతా నుంచి ఫ్లైట్ బయల్దేరుతుంది. 7 గంటలకు దోహా చేరుకుంటుంది. ఆ తర్వాత అదే రోజు ఉదయం 8 గంటలకు దోహా నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.25 గంటలకు కోల్ కతా చేరుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్ లైన్ వెబ్ సైట్ లో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండిగో ఎయిర్ వేస్ ఖతార్ నుంచి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోజికోడ్, కొచ్చి, కన్నుర్ కు ఫ్లైట్ సర్వీస్ నడుపుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







