మూడ్రోజుల్లో 140 మంది కోవిడ్ పేషెంట్ల మృతి
- July 05, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. కేవలం మూడ్రోజుల్లోనే 140 మంది కోవిడ్ తో మృతి చెందారు. జులై 1 నుంచి జులై 3 వరకు నమోదైన వివరాలు ఇవి. కోవిడ్ కేసుల వివరాలను తెలిపే తారస్సద్ యాప్ లో పొందుపర్చిన వివరాల మేరకు గత గురువారం 50 మంది, శుక్రవారం 48 మంది, శనివారం 45 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు కోవిడ్ మృతుల సంఖ్య 3,283 మందికి పెరిగింది. ఇదిలాఉంటే గడిచిన 24 గంటల్లో ఒమన్ వ్యాప్తంగా 171 మంది కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరారు. దీంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య 1,589 మందికి పెరిగింది. ఇందులో 532 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







