కోవిడ్ 19: వారం రోజుల్లో ఐసీయూ కేసుల్లో 10 శాతం పెరుగుదల
- July 05, 2021కువైట్: కోవిడ్ 19కి సంబంధించి గత వారం రోజుల్లో 10 శాతం పెరుగుదల ఐసీయూ కేసుల్లో నమోదయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని వెల్లడించింది. జులై 4న నాటికి ఐసీయూలో 301 మంది కోవిడ్ బాధితులు వైద్య చికిత్స పొందుతున్నారు. కాగా,ఐసీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్యలో 9 శాతం పెరుగుదల నమోదయ్యింది. వీరి సంఖ్య 1,078గా వుంది. కాగా, ఇప్పటిదాకా 2,375,455 డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. వీరిలో 923,307 మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. 1,452,148 మంది సింగిల్ డోస్ పూర్తి చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు