పూర్తిగా నిండిపోయిన ఆసుపత్రులు: ప్రమాదకర పరిస్థితిపై హెచ్చరించిన అథారిటీస్
- July 06, 2021
కువైట్: కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండడంతో, ఆసుపత్రులు పూర్తిస్థాయిలో నిండిపోతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయని అధారిటీస్ చెబుతున్నాయి. జబెర్ ఆసుపత్రిలో ప్రతిరోజూ 160 మంది కోవిడ్ బాధితులు చేరుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వీలున్న మార్గాల్ని అథారిటీస్ అన్వేషిస్తున్నాయి. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా భవనాల్ని కేటాయించడంతోపాటు, కోవిడ్ నిబంధనలు మరింత ఖచ్చితంగా అమలయ్యేందుకు తగిన చర్యలు చేపట్టనున్నారు. ప్రైవేటు సెక్టార్ ఆసుపత్రుల్ని కూడా ఉపయోగించుకునేలా అథారిటీస్ పావులు కదుపుతున్నాయి.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







