ఆగస్ట్ 1 నుంచి చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్న వలసదారులకే ప్రవేశం

- July 06, 2021 , by Maagulf
ఆగస్ట్ 1 నుంచి చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్న వలసదారులకే ప్రవేశం

కువైట్: ఆగస్ట్ 1 నుంచి చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్న వలసదారులకు మాత్రమే దేశంలోకి అనుమతించనున్నారు. ఆన్ అరైవల్ వీసా కలిగి, చెల్లుబాటయ్యే రెసిడెన్సీ లేనివారికి ఇది వర్తించదు. కరోనా ఎమర్జన్సీ కమిటీ, కువైట్ సందర్శించేవారికి వీసాలు జారీ చేయడంలేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చెల్లుబాటయ్యే రెసిడెన్సీ కలిగి, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారికి మాత్రమే అనుమతి లభిస్తుంది. విదేశాల్లో నిలిచిపోయిన రెసిడెంట్స్ సంఖ్య 400,000 వరకూ వుంటుందనేది ఓ అంచనా. వారిలో కొంతమంది మాత్రమే అనుమతి పొందిన వ్యాక్సిన్ రెండు డోసులూ పొంది వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com