ఆగస్ట్ 1 నుంచి చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్న వలసదారులకే ప్రవేశం
- July 06, 2021
కువైట్: ఆగస్ట్ 1 నుంచి చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్న వలసదారులకు మాత్రమే దేశంలోకి అనుమతించనున్నారు. ఆన్ అరైవల్ వీసా కలిగి, చెల్లుబాటయ్యే రెసిడెన్సీ లేనివారికి ఇది వర్తించదు. కరోనా ఎమర్జన్సీ కమిటీ, కువైట్ సందర్శించేవారికి వీసాలు జారీ చేయడంలేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చెల్లుబాటయ్యే రెసిడెన్సీ కలిగి, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారికి మాత్రమే అనుమతి లభిస్తుంది. విదేశాల్లో నిలిచిపోయిన రెసిడెంట్స్ సంఖ్య 400,000 వరకూ వుంటుందనేది ఓ అంచనా. వారిలో కొంతమంది మాత్రమే అనుమతి పొందిన వ్యాక్సిన్ రెండు డోసులూ పొంది వున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







