హోటల్స్ కు గ్రీన్ సిగ్నల్..ఇన్ హౌజ్ అతిథులకు మాత్రమే!
- July 09, 2021
మస్కట్: ఒమన్ ప్రభుత్వం హోటల్స్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..హోటల్ లో బస చేసే అతిథులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు షరతు విధించింది. బయటి వ్యక్తులను అనుమతించొద్దని స్పష్టం చేసింది. అది కూడా హోటల్ కేపాసిటీలో 50 శాతం మందికి మించి ఉండకూడదు. కోవిడ్ నేపథ్యంలో పూర్తి జాగ్రత్త చర్యలు పాటిస్తూ హోటళ్లను నిర్వహించాలని పేర్కొంది. దోఫర్ గవర్నరేట్ లోని హోటళ్లు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని సంస్థల్లో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ వెసులుబాటు అమలుకానుంది. ముసందం గవర్నరేట్లోని హోటళ్లు టూరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







