జులై 11 నుంచి కొత్త రెసిడెన్సీ స్టిక్కర్లు
- July 09, 2021
బహ్రెయిన్: ప్రవాసీయులకు జారీ చేసే రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్లలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది. జులై11 (ఆదివారం) నుంచి కొత్త రెసిడెన్సీ స్టిక్కర్లు జారీ చేయనున్నట్లు జాతీయత, పాస్ పోర్ట్& రెసిడెన్సీ అఫైర్స్-NPRA వెల్లడించింది. అయితే..పాత రెసిడెన్సీ స్టిక్కర్లను వెంటనే మార్చుకోవాల్సిన అవసరం లేదు. వాటి గడువు కాలం ముగిసే వరకు అవి చెల్లుబాటులో ఉంటాయి. గడువుకాలం ముగిసిన తర్వాత వాటి స్థానంలో కొత్త స్టిక్కర్లను జారీ చేయనున్నట్లు వివరించింది. బహ్రెయిన్ వ్యాప్తంగా ఏ బ్రాంచ్ లోనైనా అపాయింట్మెంట్ లేకుండానే కొత్త స్టిక్కర్లను పొందవచ్చు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







