జులై 11 నుంచి కొత్త రెసిడెన్సీ స్టిక్కర్లు
- July 09, 2021బహ్రెయిన్: ప్రవాసీయులకు జారీ చేసే రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్లలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది. జులై11 (ఆదివారం) నుంచి కొత్త రెసిడెన్సీ స్టిక్కర్లు జారీ చేయనున్నట్లు జాతీయత, పాస్ పోర్ట్& రెసిడెన్సీ అఫైర్స్-NPRA వెల్లడించింది. అయితే..పాత రెసిడెన్సీ స్టిక్కర్లను వెంటనే మార్చుకోవాల్సిన అవసరం లేదు. వాటి గడువు కాలం ముగిసే వరకు అవి చెల్లుబాటులో ఉంటాయి. గడువుకాలం ముగిసిన తర్వాత వాటి స్థానంలో కొత్త స్టిక్కర్లను జారీ చేయనున్నట్లు వివరించింది. బహ్రెయిన్ వ్యాప్తంగా ఏ బ్రాంచ్ లోనైనా అపాయింట్మెంట్ లేకుండానే కొత్త స్టిక్కర్లను పొందవచ్చు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ