జులై 20న ఈద్ అల్ అధా
- July 11, 2021ఒమన్: చంద్ర గమనానుసారంగా ఈద్ అల్ అధా తేదిని ఖరారు చేశారు ఒమన్ అధికారులు. శనివారం రోజున జుల్ హిజ్జా చంద్రుడిని చూసినట్లు చంద్ర గమన పరిశీలన కమిటీ నిర్ధారించారు. దీంతో జులై 11(ఆదివారం) జుల్ హిజ్జా తొలి రోజుగా ప్రకటించింది కమిటీ. జులై 20న ఈద్ అల్ అధా అని ఖరారు చేసింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు