సాయంత్రపు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం
- July 13, 2021
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈవినింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. 2021-22 సంవత్సరానికిగాను ప్రీ-సెకెండరీ విభాగాల కోసం ఈ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జులై 13 నుంచి ఆగస్ట్ 13 వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 15 ఏళ్ళ వయసు పైబడినవారికి ఆన్లైన్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ కల్పిస్తారు. సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సి వుంటుంది. గత ఏడాది రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఆటోమేటిక్గా ఈ ఏడాది రిజిస్ట్రేషన్ అయిపోతుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







