శంషాబాద్ విమానాశ్రయంలో వ్యక్తి అరెస్ట్
- July 13, 2021హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సయ్యద్ హాజీ ఇస్మాయిల్ అనే కర్ణాటక వాసిని పోలీసులు అరెస్టు చేశారు.నిబంధనలను ఉల్లంఘించి దుబాయ్ మీదుగా లిబియాకు వెళ్లాడు.మరల దుబాయ్ నుండి హైదరాబాద్కు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిందితుడిని ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.నిందితుడు ఇస్మాయిల్ కర్నాటకలోని గుల్బర్గా వాసిగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్