శంషాబాద్ విమానాశ్రయంలో వ్యక్తి అరెస్ట్
- July 13, 2021హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సయ్యద్ హాజీ ఇస్మాయిల్ అనే కర్ణాటక వాసిని పోలీసులు అరెస్టు చేశారు.నిబంధనలను ఉల్లంఘించి దుబాయ్ మీదుగా లిబియాకు వెళ్లాడు.మరల దుబాయ్ నుండి హైదరాబాద్కు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిందితుడిని ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.నిందితుడు ఇస్మాయిల్ కర్నాటకలోని గుల్బర్గా వాసిగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం