శంషాబాద్ విమానాశ్రయంలో వ్యక్తి అరెస్ట్

- July 13, 2021 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సయ్యద్ హాజీ ఇస్మాయిల్ అనే కర్ణాటక వాసిని పోలీసులు అరెస్టు చేశారు.నిబంధనలను ఉల్లంఘించి దుబాయ్ మీదుగా లిబియాకు వెళ్లాడు.మరల దుబాయ్ నుండి హైదరాబాద్‌కు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిందితుడిని ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.నిందితుడు ఇస్మాయిల్ కర్నాటకలోని గుల్బర్గా వాసిగా గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com