ట్రాఫిక్ రిపోర్ట్స్, నేరాలపై ప్రతిస్పందించే సమయాన్ని తగ్గించే కొత్త డ్రోన్ విధానం
- July 14, 2021
దుబాయ్: కొత్త డ్రోన్ లాంఛింగ్ వేదిక ద్వారా క్రిమినల్, అలాగే ట్రాఫిక్ రిపోర్టుల పట్ల స్పందించే సమయం తగ్గుతుందని దుబాయ్ రూలర్ చెప్పారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, అలాగే ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్ బీన్ రషీద్ అల్ మక్తౌమ్ డ్రోన్ బాక్స్ వేదిక ప్రారంభాన్ని ప్రకటించారు. ఎక్స్పో 2020లో దీన్ని పరిచయం చేస్తారు. ఎమిరేట్ వ్యాప్తంగా ఈ డ్రోన్ల విధానం ద్వారా క్రిమినల్ మరియు ట్రాఫిక్ రిపోర్టులపై ప్రతిస్పందన సమయం 4.4 నిముషాల నుండి 1 నిముషానికి తగ్గిపోతుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







