ఈద్ అల్ అధా ప్రార్ధనలకు పిల్లలు, వృద్ధులపై ఆంక్షలు
- July 17, 2021
అబుధాబి: కోవిడ్ నేపథ్యంలో ఈద్ అల్ అధా ప్రార్ధనలపై ఆంక్షలు విధించింది అబుధాబి. 12 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు పబ్లిక్ ప్లేయర్ కు హజరు కావొద్దని సూచించింది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, శ్వాసకోస వ్యాధులు ఉన్నావారు, కోవిడ్ 19 చికిత్స పొందుతున్న పేషెంట్లకు సాయంగా ఉన్నవారు కూడా పబ్లిక్ ప్రేయర్ లో పాల్గొనొద్దని అబుధాభి అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ ఆంక్షలు విధించింది. ఇక ప్రార్ధనలకు హజరయ్యేవారు కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలన్నారు. ఫేస్ మాస్క్, భౌతిక దూరం పాటించటంతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం, ఒకేదగ్గర గుమికూడి ముచ్చటించుకోవటం, ప్రార్ధన అనంతరం ఆలింగనంతో శుభాకాంక్షలు తెలిపుకోవటం మానుకోవాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







