మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి
- July 18, 2021ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు చెంబూరు,విఖ్రోలి ప్రాంతాల్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ విధించిన సంగతి తెలిసిందే.ముంబైలో శనివారం 156.94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందనిబృహన్ ముంబై కార్పోరేషన్ (BMC) తెలిపింది. చెంబూరులోని భరత్ నగర్ నుండి 17 మందిని, విఖ్రోలి సూర్య నగర్ నుండి మరో 9 మందిని రక్షించినట్లు పేర్కొంది. రెండు ప్రాంతాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు