రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు
- July 21, 2021న్యూఢిల్లీ: నేడు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ప్రేమ, త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటామని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బక్రీద్ జరుపుకోవాలని సూచించారు.
‘ప్రేమ, సహనం, త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.పేదలతో, బంధువులతో ఆహారాన్ని పంచుకునే ఈ పండుగ, మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయాలనే సందేశాన్నిస్తుంది.ఈ సందర్భంగా శాంతి, సహనం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఈ పర్వదినం భక్తికి, విశ్వాసానికి సంకేతమని మోడీ అన్నారు. ఈ పండుగ సోదరభావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు