వ్యాక్సిన్ సెంటర్ నిర్వహణపై ఫార్మ్ కార్మికుల అసంతృప్తి
- July 22, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, అబ్దాలీ మరియు వఫ్రా ఫార్మ్స్లో పని చేస్తున్న కార్మికులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈద్ సెలవులు ముగిసేదాకా, ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, నిర్వాహకుల ఏర్పాట్లపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు సరిగా లేవని వాపోతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







