వ్యాక్సిన్ సెంటర్ నిర్వహణపై ఫార్మ్ కార్మికుల అసంతృప్తి
- July 22, 2021కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, అబ్దాలీ మరియు వఫ్రా ఫార్మ్స్లో పని చేస్తున్న కార్మికులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈద్ సెలవులు ముగిసేదాకా, ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, నిర్వాహకుల ఏర్పాట్లపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు సరిగా లేవని వాపోతున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన