వినియోగదారుల్ని ఆకర్షించేందుకు పిసిఆర్ టెస్ట్ ధరల్ని తగ్గించిన ప్రైవేట్ క్లినిక్స్
- July 22, 2021
ఖతార్: ప్రయాణ సన్నాహాల్లో ఉన్న నివాసితులు మరియు పౌరుల కోసం కోవిడ్ 19 పీసీఆర్ టెస్టు ధరల్ని ప్రయివేటు క్లినిక్స్ తగ్గించాయి. గతంలో ఈ ధర 300 ఖతారీ రియాల్స్ ధర ఉండగా, ఇప్పుడది 33 శాతం తగ్గి, 200 ఖతారీ రియాల్స్కే అందనుంది. సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది సన్నద్ధమవుతుండగా, పీసీఆర్ టెస్టు ఆ ప్రయాణాలకు తప్పనిసరి కావడంతో, ప్రయివేట్ క్లినిక్స్ వద్ద రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రయివేట్ క్లినిక్స్ మధ్య పోటీ నేపథ్యంలో వినియోగదారుల్ని ఆకర్షించడానికి ఈ ధరల్ని తగ్గించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







