వినియోగదారుల్ని ఆకర్షించేందుకు పిసిఆర్ టెస్ట్ ధరల్ని తగ్గించిన ప్రైవేట్ క్లినిక్స్
- July 22, 2021ఖతార్: ప్రయాణ సన్నాహాల్లో ఉన్న నివాసితులు మరియు పౌరుల కోసం కోవిడ్ 19 పీసీఆర్ టెస్టు ధరల్ని ప్రయివేటు క్లినిక్స్ తగ్గించాయి. గతంలో ఈ ధర 300 ఖతారీ రియాల్స్ ధర ఉండగా, ఇప్పుడది 33 శాతం తగ్గి, 200 ఖతారీ రియాల్స్కే అందనుంది. సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది సన్నద్ధమవుతుండగా, పీసీఆర్ టెస్టు ఆ ప్రయాణాలకు తప్పనిసరి కావడంతో, ప్రయివేట్ క్లినిక్స్ వద్ద రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రయివేట్ క్లినిక్స్ మధ్య పోటీ నేపథ్యంలో వినియోగదారుల్ని ఆకర్షించడానికి ఈ ధరల్ని తగ్గించారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..