వ్యాక్సిన్ సెంటర్ నిర్వహణపై ఫార్మ్ కార్మికుల అసంతృప్తి
- July 22, 2021కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, అబ్దాలీ మరియు వఫ్రా ఫార్మ్స్లో పని చేస్తున్న కార్మికులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈద్ సెలవులు ముగిసేదాకా, ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, నిర్వాహకుల ఏర్పాట్లపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు సరిగా లేవని వాపోతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు