వినియోగదారుల్ని ఆకర్షించేందుకు పిసిఆర్ టెస్ట్ ధరల్ని తగ్గించిన ప్రైవేట్ క్లినిక్స్
- July 22, 2021ఖతార్: ప్రయాణ సన్నాహాల్లో ఉన్న నివాసితులు మరియు పౌరుల కోసం కోవిడ్ 19 పీసీఆర్ టెస్టు ధరల్ని ప్రయివేటు క్లినిక్స్ తగ్గించాయి. గతంలో ఈ ధర 300 ఖతారీ రియాల్స్ ధర ఉండగా, ఇప్పుడది 33 శాతం తగ్గి, 200 ఖతారీ రియాల్స్కే అందనుంది. సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది సన్నద్ధమవుతుండగా, పీసీఆర్ టెస్టు ఆ ప్రయాణాలకు తప్పనిసరి కావడంతో, ప్రయివేట్ క్లినిక్స్ వద్ద రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రయివేట్ క్లినిక్స్ మధ్య పోటీ నేపథ్యంలో వినియోగదారుల్ని ఆకర్షించడానికి ఈ ధరల్ని తగ్గించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం