వ్యాక్సిన్ సెంటర్ నిర్వహణపై ఫార్మ్ కార్మికుల అసంతృప్తి
- July 22, 2021కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, అబ్దాలీ మరియు వఫ్రా ఫార్మ్స్లో పని చేస్తున్న కార్మికులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈద్ సెలవులు ముగిసేదాకా, ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, నిర్వాహకుల ఏర్పాట్లపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు సరిగా లేవని వాపోతున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం