జనరల్ ఎడ్యుకేషన్ డిప్లమా ఫలితాలపై రూమర్లను ఖండించిన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ
- July 24, 2021
మస్కట్: జనరల్ ఎడ్యుకేషన్ డిప్లమా ఫలితాలపై సోసల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రూమర్లను మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖండించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. 2020/21 సంవత్సరానికి సంబంధించి ఎడ్యుకేషన్ పోర్టల్ ద్వారా ఫలితాల వెల్లడిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మినిస్ట్రీ పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి కేవలం మినిస్ట్రీ అధికారిక ప్రకటనల ద్వారానే వాస్తవాలు తెలుసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!







