టమాటా జార్లలో స్మగ్లింగ్: గుట్టు రట్టు చేసిన సౌదీ కస్టమ్స్
- July 24, 2021
సౌదీ అరేబియా: కస్టమ్స్ అధికారులు అల్ హదితా పోర్టు వద్ద, 2.1 మిలియన్ కాప్టగాన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వీటిని టమాటా పేస్ట్ జార్లలో స్మగ్లింగ్ చేసేందుకు యత్నించారు. ఎక్స్-రే మెషీన్లతో తనిఖీలు చేస్తుండగా, ఓ ట్రక్కులో వీటిని గుర్తించారు అధికారులు. స్మగ్లింగ్ విషయమై అత్యంత అప్రమత్తంగా వుంటున్నామనీ, సరికొత్త పద్ధతుల్లో నిందితులు స్మగ్లింగ్ చేస్తుండగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి యత్నాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







