మొదటి డోసు: 2 మిలియన్ల మార్కుకి చేరువవుతున్న ఖతార్
- July 24, 2021
దోహా: ఖతార్ అతి త్వరలో 2 మిలియన్ల మార్కు చేరుకోనుంది కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయమై. కనీసం ఒక డోసు వేసుకున్నవారి సంఖ్య ప్రస్తుతం 1,965,422గా వుంది. 2 మిలియన్లను చేరుకోవడానికి అతి దగ్గరలో వుంది ఖతార్. నేషనల్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా శరవేగంగా వ్యాక్సిన్ డోసుల్ని అందించే ప్రక్రియ చేపడుతున్నారు. రోజుకి 20,000కి పైగా వ్యాక్సిన్లను అందిస్తున్నారు గత కొద్ది రోజులుగా. రెండు డోసుల్నీ అందుకున్నవారి సంఖ్య 1,670,850గా వుంది. మొత్తం డోసుల సంఖ్య 3,636,272గా వుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







