ఒమన్: 20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- July 27, 2021
మస్కట్: దేశ ప్రజల్లో దాదాపు 20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల మేరకు గత ఆదివారం (జులై 25) నాటికి దేశవ్యాప్తంగా 19,26,307 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే మొత్తం లక్ష్యంగా ఎంచుకున్న గ్రూపులో 55 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్లు. అయితే..వ్యాక్సిన్ పొందిన వారిలో 15,87,784 (45శాతం) మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. 3,38,523(10 శాతం) మంది రెండు డోసులు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ లో అన్ని గవర్నరేట్లలో మస్కట్ గవర్నరేట్ రికార్డ్ స్థాయిలో వ్యాక్సిన్ అందించింది. గవర్నరేట్ పరిధిలో ఇప్పటివరకు 6,18,264 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









