ఒమన్ విజన్ 2040: 2022 నుంచి ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి
- July 28, 2021ఒమన్: ఒమన్ విజన్ 2040లో భాగంగా, ఒమన్ సుల్తానేట్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా కీలకమైన ముందడుగు పడబోతోంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ తాజాగా అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రెస్టారెంట్లు, కేఫ్లు మరియు గోల్డ్ షాపులు) ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆప్షన్లను 2022 నుంచి తప్పనిసరిగా వినియోగదారులకు అందుబాటులో వుంచాలి. కమర్షియల్ సెంటర్లు, గిఫ్ట్ మార్కెట్లు, ఫుడ్ సేల్స్, గోల్డ్ మరియు సల్వర్ షాపులు, రెస్టారెంట్లు, ఫ్రూట్ మరియు వెజిటబుల్ వెండర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, టొబాకో.. ఇలా అన్ని రకాలైన లావాదేవీలకూ ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..