ఒమన్ విజన్ 2040: 2022 నుంచి ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి
- July 28, 2021ఒమన్: ఒమన్ విజన్ 2040లో భాగంగా, ఒమన్ సుల్తానేట్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా కీలకమైన ముందడుగు పడబోతోంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ తాజాగా అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రెస్టారెంట్లు, కేఫ్లు మరియు గోల్డ్ షాపులు) ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆప్షన్లను 2022 నుంచి తప్పనిసరిగా వినియోగదారులకు అందుబాటులో వుంచాలి. కమర్షియల్ సెంటర్లు, గిఫ్ట్ మార్కెట్లు, ఫుడ్ సేల్స్, గోల్డ్ మరియు సల్వర్ షాపులు, రెస్టారెంట్లు, ఫ్రూట్ మరియు వెజిటబుల్ వెండర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, టొబాకో.. ఇలా అన్ని రకాలైన లావాదేవీలకూ ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్