కువైట్ వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించిన WHO డైరెక్టర్ జనరల్
- July 29, 2021కువైట్: ప్రపంచ ఆరోగ్య సంస్థ-(WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్..కువైట్ సెంటర్ ఫర్ కరోనావైరస్ టీకా కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం COVID-19 ఆస్పత్రి జాబెర్ అల్-అహ్మద్ అల్-సబాని కూడా ఘెబ్రేయేసస్ సందర్శించారు. ఆయనతో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కువైట్-WHO పరస్పర సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించడానికి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ కువైట్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఇవాళ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, ప్రధాన మంత్రి షేక్ సబా ఖలీద్ అల్- హమద్ అల్-సబాతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్