కువైట్ వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించిన WHO డైరెక్టర్ జనరల్
- July 29, 2021
కువైట్: ప్రపంచ ఆరోగ్య సంస్థ-(WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్..కువైట్ సెంటర్ ఫర్ కరోనావైరస్ టీకా కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం COVID-19 ఆస్పత్రి జాబెర్ అల్-అహ్మద్ అల్-సబాని కూడా ఘెబ్రేయేసస్ సందర్శించారు. ఆయనతో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కువైట్-WHO పరస్పర సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించడానికి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ కువైట్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఇవాళ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా, ప్రధాన మంత్రి షేక్ సబా ఖలీద్ అల్- హమద్ అల్-సబాతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









