SBI వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్
- July 29, 2021
ముంబై: భారత దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.వినియోగదారుల సౌకర్యార్థం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మరింత సురక్షితం చేసేందుకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. సైబర్ నేరగాళ్ల ఖాతాదారుల నుంచి లక్షలు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు అడ్డుకునేందుకు బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. యోనో లైట్ యాప్లో కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తుంది ఎస్బీఐ. యోనో లైట్ యాప్లో సిమ్ బైండింగ్ ఫీచర్ను రూపొందించింది.యోనో లైట్ యాప్ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు
- మహారాష్ట్రలో రైలు బ్రేకుల ఫెయిల్యూర్
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!









