SBI వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్

- July 29, 2021 , by Maagulf
SBI వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్

ముంబై: భారత దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.వినియోగదారుల సౌకర్యార్థం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ మరింత సురక్షితం చేసేందుకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. సైబర్ నేరగాళ్ల ఖాతాదారుల నుంచి లక్షలు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు అడ్డుకునేందుకు బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. యోనో లైట్ యాప్‌లో కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తుంది ఎస్‌బీఐ. యోనో లైట్ యాప్‌లో సిమ్ బైండింగ్ ఫీచర్‌ను రూపొందించింది.యోనో లైట్ యాప్ లేటెస్ట్ వర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com