ఇండియా నుంచి ఖతార్ వచ్చే ప్రయాణీకులకు హోటల్ క్వారంటైన్
- July 30, 2021ఖతార్: ఆగస్టు 2 నుండి ఖతార్ కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకురానుంది. వీటి ప్రకారం భారతదేశం, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి హోటల్ క్వారంటైన్ తిరిగి ప్రవేశ పెట్టారు. రెసిడెంట్ పర్మిట్ కలిగి, ఖతార్లో పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన వారు లేదా, ఖతార్ ఆమోదించిన వ్యాక్సినేషన్ పొందిన వారు, కరోనా నుంచి కోలుకున్న వారు రెండు రోజుల హోటల్ క్వారంటైన్ తప్పక పాటించాలి. రెండో రోజున ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహిస్తారు. నెగిటివ్ వస్తే, ఇంటికి పంపించేస్తారు. ఖతార్ వెలుపల వ్యాక్సినేషన్ పొంది, కరోనా సోకని వారు 10 రోజుల హోటల్ క్వారంటైన్ పాఠించాలి. ఖతార్ వెలుపల వ్యాక్సినేషన్ పొందిన విజిటర్స్10 రోజులు హోటల్ క్వారంటైన్ తప్పదు. వ్యాక్సినేషన్ పొందని విజిటర్స్కి ఖతార్లోకి ప్రవేశం లేదు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు