సెమీస్ పోరులో పివి సింధు ఓటమి..
- July 31, 2021
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ లో తెలుగమ్మాయి పివి సింధు సెమీస్ పోరాటం ముగిసింది.వరల్డ్ నెం.1, చైనా ప్లేయర్ జు యింగ్లో జరిగిన సెమీస్ పోరులో సింధు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించినప్పటికీ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది.దీంతో 21-18, 21-12 తేడాతో ఓటమిపాలైంది.ఫలితంగా మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ కు స్వర్ణ పతక ఆశలు గల్లంతయ్యాయి.ఇక కాంస్య పతకం కోసం మాత్రమే సింధుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







