సెమీస్ పోరులో పివి సింధు ఓటమి..
- July 31, 2021
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ లో తెలుగమ్మాయి పివి సింధు సెమీస్ పోరాటం ముగిసింది.వరల్డ్ నెం.1, చైనా ప్లేయర్ జు యింగ్లో జరిగిన సెమీస్ పోరులో సింధు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించినప్పటికీ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది.దీంతో 21-18, 21-12 తేడాతో ఓటమిపాలైంది.ఫలితంగా మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ కు స్వర్ణ పతక ఆశలు గల్లంతయ్యాయి.ఇక కాంస్య పతకం కోసం మాత్రమే సింధుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









