భారత్ కరోనా అప్డేట్

- August 02, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా తీవ్ర‌త‌మాత్రం త‌గ్గ‌డంలేదు.ఒక్క కేర‌ళ‌రాష్ట్రంలోనే రోజువారీ కేసుల్లో స‌గానికి పైగా న‌మోద‌వుతున్నాయి. తాజాగా భారత్‌లో  గ‌డిచిన 24 గంటల్లో 40,134 కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్‌లోఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,16,95,958కి చేరింది.ఇందులో 3,08,57,467 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,13,718 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 422 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,24,773కి చేరింది.గ‌డిచిన 24 గంట‌ల్లో 17,06,598 మందికి టీకాలు వేశారు.దీంతో భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 47,22,23,639 మందికి వ్యాక్సిన్ లు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com