వ్యాక్సిన్ పొందిన సెకండరీ స్టూడెంట్స్ కి డైరెక్ట్ క్లాసులు
- August 02, 2021
సౌదీ: ఇన్నాళ్లు వర్చువల్ క్లాసెస్ కే పరిమితమైన విద్యార్ధులు ఇక నుంచి వ్యక్తిగతంగా క్లాసులకు హజరు కావాలని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.వ్యాక్సినేషన్ పొందిన ఇంటర్మీడియట్, సెకండరీ స్కూల్ విద్యార్ధులకు ఫేస్ టు ఫేస్ క్లాసులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అయితే..ప్రైమరీ, గార్టెన్ విద్యార్థులకు మాత్రం కింగ్డమ్ వ్యాప్తంగా 70 శాతం మందికి వ్యాక్సిన్ అందిన తర్వాతగానీ, లేదంటే అక్టోబర్ 30, 2021 నుంచి గానీ డైరెక్ట్ క్లాసులు నిర్వహించనున్నారు. ఒకవేళ ఆక్టోబర్ 1 కంటే ముందే 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తైతే అప్పటి నుంచే ఫేస్ టు ఫేస్ క్లాసులు ప్రారంభం అవుతాయి. ఇదిలాఉంటే..కింగ్డమ్ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం సౌదీలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్-బయోటెక్, జాన్సన్ & జాన్సన్, మోడర్నా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







