వ్యాక్సిన్ పొందిన సెకండరీ స్టూడెంట్స్ కి డైరెక్ట్ క్లాసులు
- August 02, 2021
సౌదీ: ఇన్నాళ్లు వర్చువల్ క్లాసెస్ కే పరిమితమైన విద్యార్ధులు ఇక నుంచి వ్యక్తిగతంగా క్లాసులకు హజరు కావాలని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.వ్యాక్సినేషన్ పొందిన ఇంటర్మీడియట్, సెకండరీ స్కూల్ విద్యార్ధులకు ఫేస్ టు ఫేస్ క్లాసులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అయితే..ప్రైమరీ, గార్టెన్ విద్యార్థులకు మాత్రం కింగ్డమ్ వ్యాప్తంగా 70 శాతం మందికి వ్యాక్సిన్ అందిన తర్వాతగానీ, లేదంటే అక్టోబర్ 30, 2021 నుంచి గానీ డైరెక్ట్ క్లాసులు నిర్వహించనున్నారు. ఒకవేళ ఆక్టోబర్ 1 కంటే ముందే 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తైతే అప్పటి నుంచే ఫేస్ టు ఫేస్ క్లాసులు ప్రారంభం అవుతాయి. ఇదిలాఉంటే..కింగ్డమ్ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం సౌదీలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్-బయోటెక్, జాన్సన్ & జాన్సన్, మోడర్నా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి
- సాయి సన్నిధిలో ఘనంగా 11వ ప్రపంచ సదస్సు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం







