తొలి రోజు కువైట్ వచ్చిన 3,517 మంది ప్రయాణీకులు
- August 02, 2021
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త మార్గదర్శకాల తర్వాత విజయవంతంగా ఆపరేషన్లోకి వచ్చిందని తెలుస్తోంది.88 విమానాల ద్వారా మొత్తం 8541 మంది ప్రయాణీకులు ప్రయాణించారు.కువైట్ నుంచి 42 విమానాల్లో 5,023 మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళారు.కాగా, 46 విమానాల్లో 3,518 మంది ప్రయాణీకులు కువైట్ వచ్చారు.అనుమతి పొందిన వ్యాక్సిన్ తీసుకున్న నాన్ కువైటీలు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో అప్లోడ్ చెయ్యాల్సి వుంటుంది. మినిస్ట్రీ నుంచి అప్రూవల్ పొందితే, ఇమ్యూన్ అప్లికేషన్ ద్వారా గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.చాలా తక్కువమంది ప్రయాణీకులు కొత్త మార్గదర్శకాల విషయంలో కొంత తడబాటుకు గురైనట్లు డిజిసిఎ పేర్కొంది.వారిని అదే విమానంలో తిప్పి పంపినట్లు వెల్లడించారు అధికారులు.నాన్ కువైటీలంతా తప్పనిసరిగా మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలి.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









