తొలి రోజు కువైట్ వచ్చిన 3,517 మంది ప్రయాణీకులు
- August 02, 2021
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త మార్గదర్శకాల తర్వాత విజయవంతంగా ఆపరేషన్లోకి వచ్చిందని తెలుస్తోంది.88 విమానాల ద్వారా మొత్తం 8541 మంది ప్రయాణీకులు ప్రయాణించారు.కువైట్ నుంచి 42 విమానాల్లో 5,023 మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళారు.కాగా, 46 విమానాల్లో 3,518 మంది ప్రయాణీకులు కువైట్ వచ్చారు.అనుమతి పొందిన వ్యాక్సిన్ తీసుకున్న నాన్ కువైటీలు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో అప్లోడ్ చెయ్యాల్సి వుంటుంది. మినిస్ట్రీ నుంచి అప్రూవల్ పొందితే, ఇమ్యూన్ అప్లికేషన్ ద్వారా గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.చాలా తక్కువమంది ప్రయాణీకులు కొత్త మార్గదర్శకాల విషయంలో కొంత తడబాటుకు గురైనట్లు డిజిసిఎ పేర్కొంది.వారిని అదే విమానంలో తిప్పి పంపినట్లు వెల్లడించారు అధికారులు.నాన్ కువైటీలంతా తప్పనిసరిగా మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







