12 ఏళ్ళ పైబడినవారికి వ్యాక్సినేషన్ మొదలు
- August 03, 2021
మస్కట్: 12 ఏళ్ళు ఆ పైబడిన విద్యార్థులకు జాతీయ క్యాంపెయిన్లో భాగంగా వ్యాక్సినేషన్ అందించడం జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మరోపక్క, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎంపిక చేసిన గ్రూపుల్లోనివారికి రెండో డోస్ వ్యాక్సినేషన్ కొనసాగిస్తోంది. ముందస్తుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నవారికి వ్యాక్సినేషన్ సులువుగా లభిస్తుంది.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







