మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా సింపోజియమ్: హాజరైన మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ ఎఫైర్స్
- August 04, 2021
దోహా: మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా నిర్వహించిన వర్చువల్ సింపోజియమ్లో మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ ఎఫైర్స్ పాల్గొంది. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఖతార్, మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపడుతోందని మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ ఎపైర్స్ - హ్యూమన్ రైట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ టుర్కీ బిన్ అబ్ధుల్లా అల్ మహ్మద్ చెప్పారు. ఈ మేరకు ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ మహ్మద్ సైఫ్ అల్ కువారీ, పలువురు ప్రముఖులు ఈ సింపోజియమ్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







