మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా సింపోజియమ్: హాజరైన మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ ఎఫైర్స్
- August 04, 2021
దోహా: మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా నిర్వహించిన వర్చువల్ సింపోజియమ్లో మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ ఎఫైర్స్ పాల్గొంది. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఖతార్, మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపడుతోందని మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ ఎపైర్స్ - హ్యూమన్ రైట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ టుర్కీ బిన్ అబ్ధుల్లా అల్ మహ్మద్ చెప్పారు. ఈ మేరకు ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ మహ్మద్ సైఫ్ అల్ కువారీ, పలువురు ప్రముఖులు ఈ సింపోజియమ్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









