కిడ్నాపర్లకు కఠిన శిక్షలు అవసరమన్న బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్
- August 04, 2021
బహ్రెయిన్: 13 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, పబ్లిక్ ప్రాసిక్యూషన్, హై క్రిమినల్ కోర్టును కోరింది. నిందితుల్లో ఇద్దరు కాలేజీ విద్యార్ధులు, 18 ఏళ్ల వయసు యువకుడు ఉన్నారు. నిందితులు బాలుడిని కిడ్నాప్ చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఇలాంటి కిడ్నాపులు మళ్లీ జరగకుండా, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరుతోంది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









