కిడ్నాపర్లకు కఠిన శిక్షలు అవసరమన్న బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్
- August 04, 2021
బహ్రెయిన్: 13 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, పబ్లిక్ ప్రాసిక్యూషన్, హై క్రిమినల్ కోర్టును కోరింది. నిందితుల్లో ఇద్దరు కాలేజీ విద్యార్ధులు, 18 ఏళ్ల వయసు యువకుడు ఉన్నారు. నిందితులు బాలుడిని కిడ్నాప్ చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఇలాంటి కిడ్నాపులు మళ్లీ జరగకుండా, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరుతోంది.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







