కిడ్నాపర్లకు కఠిన శిక్షలు అవసరమన్న బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్

- August 04, 2021 , by Maagulf
కిడ్నాపర్లకు కఠిన శిక్షలు అవసరమన్న బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్

బహ్రెయిన్: 13 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, పబ్లిక్ ప్రాసిక్యూషన్, హై క్రిమినల్ కోర్టును కోరింది. నిందితుల్లో ఇద్దరు కాలేజీ విద్యార్ధులు, 18 ఏళ్ల వయసు యువకుడు ఉన్నారు. నిందితులు బాలుడిని కిడ్నాప్ చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఇలాంటి కిడ్నాపులు మళ్లీ జరగకుండా, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com