రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చిన మోడీ

- August 06, 2021 , by Maagulf
రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చిన మోడీ

న్యూ ఢిల్లీ: క్రీడా రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన అథ్లెట్లకు అందించే అగ్రపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మారుస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఇప్పటి వరకు రాజీవ్ ఖేల్ రత్న అని పిలిచిన అవార్డు ఇకపై ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పిలవనున్నట్లు ఆయన చెప్పారు. దేశ ప్రజల నుంచి వచ్చిన భారీ విజ్ఞప్తుల మేరకే ఈ పేరును మార్చినట్లు ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com