60 బిలియన్ బహ్రెయినీ దినార్స్ అవినీతి కేసులో లంచం ఆరోపణల్ని ఖండించిన సాక్షి
- August 07, 2021
మనామా: ల్యాండ్ ప్లాట్ వర్గీకరణ విషయమై ఓ బిజినెస్ విమెన్ 16,000 బహ్రెయినీ దినార్ల మొత్తం చెల్లించినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఓ సాక్షి ఎదురుతిరగడంతో, జఫ్ఫారియా వక్ఫ్ ఉద్యోగి అయోమయంలో పడిపోయారు.60 మిలియన్ బహ్రెయినీ దినార్ల మొత్తం ఈ క్రమంలో దుర్వినియోగమైనట్లు అభియోగాలున్నాయి.నిందితుడు 16,000 బహ్రెయినీ దినార్స్ లంచం పుచ్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.కాగా, నిందితుడు తన వద్ద నుంచి డబ్బు తీసుకుని కూడా, తాను కోరుకున్న పని చేసి పెట్టలేదని బిజినెస్ విమెన్ ఆరోపించారు.16,000 బహ్రెయినీ దినార్ల మొత్తానికి చెక్ రాసివ్వాల్సిందిగా కోరిన నిందితుడు, దానిపై ఎలాంటి పేరూ లేకుండా చెక్ ఇవ్వాలని తనను ఆదేశించినట్లు బిజినెస్ విమెన్ తెలిపారు. అనుమానితుడి భార్య ఖాతాలోకి ఆ సొమ్ములు వెళ్ళినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







